"నేటి👁️నిఘా🔎 భారీగా గుట్కా స్వాధీనం
"భారీగా గుట్కా పాన్ స్వాధీనం"
క్రైమ్ న్యూస్.
(నిఘా న్యూస్ ప్రతినిధి)
పోలీసు కమిషనర్ కార్యాలయం పరిధిలో
నిజామాబాద్ జిల్లా. మీడియా సమావేశం.
కేసు కీలక అంశాలు గురించి వివరాలు వెల్లడించిన అధికారులు.
▶️భారీగా నిషేధిత గుట్కా,
పొగాకు మరియు సిగరెట్లు
స్వాధీనం చేసుకున్న టాస్క్
ఫోర్స్ సిబ్బంది
▶️వాటి విలువ దాదాపు రూ:
15,00,000/-
▶️ నిజామాబాద్ పోలీసు
కమిషనర్
నిజామాబాద్ పోలీసు కమిషనర్ శ్రీ K.R. నాగరాజు, IPS., గారి ఆదేశాల మెరకు బోధన్ టౌన్ PSకి చెందిన శర్బతి కెనాల్ వద్ద ఉన్న నిషేధిత గుట్కా, పొగాకు మరియు సిగరెట్ ఉత్పత్తులపై ఈ రోజు టాస్క్ ఫోర్స్ బృందంతో దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా 3 నిందితులను ఆధీనంలో కి తీసుకొని , 15 లక్షల విలువ గల నిషేధిత గుట్కా , పొగాకు , సిగరెట్లు మొదలగునవి స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు:
1) Md.ఐజాజ్ అహ్మద్ S/o బాబు, 60 సంవత్సరాలు, R/o పాత బస్టాండ్, బోధన్ (మెటీరియల్ యజమాని) (పరారీలో ఉన్నారు).
2) Md.మతీన్ S/o యూసుఫ్, 25 సంవత్సరాలు, కార్మికుడు, R/o షర్బతి కెనాల్. బోధన్.
3) షేక్ పాషా S/o మజీద్, 29 సంవత్సరాలు, R/o గౌషాల, బోధన్,
4) Md. నయీమ్ S/o లతీఫ్, 21 సంవత్సరాలు, R/o షర్బతి కెనాల్, బోధన్.
స్వాధీనం చేసుకున్న మెటీరియల్:
గుట్కా, పొగాకు, సిగరెట్ తదితర ఉత్పత్తులను నిషేధించారు.
మొత్తం విలువ రూ.15,00,000/-.
పై స్వాధీనం చేసుకున్న మెటీరియల్ మరియు (3) నిందితులను తదుపరి చర్యల నిమిత్తం బోధన్ PSకి అప్పగించడము జరిగింది అని K.R. నాగరాజు, IPS.,
Comments
Post a Comment