"నిరుద్యోగుల దీక్ష పై నిరసన" భుస్సపుర్ శంకర్

*"నిరుద్యోగుల దీక్ష పై నిరసన"*
"భూస్సా పూర్ శంకర్*
(నేటి నిఘా న్యూస్ ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా.
కలెక్టర్్ ధర్నా చౌక్ లోని  నిరసన వ్యక్తం చేస్తున్న నిజామాబాద్ వైయస్సార్్ తెలంగాణ పార్టీ నాయకులు.

*షర్మిళమ్మ ను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం* 

నిరుద్యోగుల పక్షంగా పోరాటం చేస్తున్న శర్మిలమ్మ ను నిన్న అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది

ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ప్రశ్నించే గొంతులను ఆపాడం సరైన పద్ధతి కాదని , షర్మిలమ్మ చేస్తున్న పోరాటాలను చూసి ఓర్వలేక అరెస్టు చేయించడం సిగ్గు చేటన్నారు . 

రాష్ట్రంలో 1 లక్ష 91 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు 

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహిళ జిల్లా కో ఆర్డినేటర్ విజయలక్ష్మి , నిజామాబాద్ అర్బన్ మహిళా కో ఆర్డినేటర్ కృప జ్యోతి ,జీ వి శ్రీనివాస్ , యువ నాయకులు ప్రితం , అబేద్ , సత్పాల్ , నివిద్ హర్షద్ ఖాన్ తదితరులు 


నేటి నిఘా న్యూస్ మీడియా 
అవినీతి అక్రమాలపై నిఘా
ఎడిటర్
కట్ట నరేష్ కుమార్ నాయక్
7097988840

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026