"భారత విద్యార్థి ఫెడరేషన్ మహాసభ"

భారత విద్యార్థి ఫెడరేషన్ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది.
 "నేటి నిఘా న్యూస్ మీడియా"
 (నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)

ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక పి ఆర్ టి యు భవనంలో నూతన ఎస్ఎఫ్ఐ విద్యార్థి డివిజన్ కమిటీ 15 మందితో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు గంగాధర గారు హాజరు కావడం జరిగింది. వ్యక్తులుగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాచకొండ విగ్నేష్, అనిల్ లు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్ డివిజన్ కేంద్రంలో ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి ఆధ్వర్యంలో నూతన విద్యార్థి సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని. రాబోయే కాలంలో భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అధ్యాయనం పోరాటం అని నినాదంతో ఏర్పడిందని వారు అన్నారు ఎల్లవేళలా బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పనిచేస్తుందని వారు తెలిపారు భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని బోధన్ డివిజన్ కేంద్రంలో పటిష్టం చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని తీసుకురావడానికి ఖండిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని విద్యార్థులకు సకలమైన టైంలో బస్సులో కాలేజ్ వరకూ నడపాలని తెలిపారు.

 అనంతరం నూతన కమిటీ 15 మంది తో ఏర్పడిన కమిటీని వారు ప్రకటించారు, ఈ సందర్భంగా నూతన కమిటీ ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ మా పైన రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు పేద విద్యార్థుల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి సమస్యల పట్ల పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా  వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026