"టాస్కు పోర్స్ దాడుల్లో అక్రమ బియ్యం పట్టివేత"
"టాస్కుపోర్స్ దాడులో అక్రమ బియ్యం పట్టివేత"
"నేటి నిఘా న్యూస్"
నేటి నిఘా న్యూస్ మీడియా
పోలీస్ కమిషనర్ కార్యాలయం
నిజామాబాద్
తేదీ: 30-04-2022
టాస్క్ ఫోర్సు టీం దాడులు
భారీ మొత్తంలో పి.డి.ఎస్ రైసు డంపులు స్వా థీనం , 200 బ్యాగులు పట్టివేత , వాటి విలువ దాదాపు 3,50,000/- : పోలీసు కమిషనర్ వెల్లడి
1) శనివారం రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్ నాగరాజు, ఐపీఎస్., గారి ఉత్తర్వుల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశం మరియు వారి సిబ్బంది భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బిన్నీ రైస్ మిల్, చెంగల్ గ్రామంలో నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేయగా అక్కడ పిడిఎస్ రైస్ ఉన్నట్లు పట్టుబడింది 100 పి, డి, ఎస్ రైసు డంపు ఉన్నట్టు పట్టుబడింది, 100 పి, డి, ఎస్ రైసు బ్యాగులను ( 50 క్వింటాల్ లు , విలువ దాదాపు రూ 1,40,000/-) , భీంగల్ పోలీస్ స్టేషన్ యందు అప్పగించడం జరిగింది.
*పారిపోయిన నిందితులు వివరాలు:*
1) పేరు పొద్దుటూరి నరసింహారెడ్డి తండ్రి పేరు భూమి రెడ్డి వయసు: 52 వృత్తి రైస్ మిల్లు ఓనరు స్వస్థలం చెంగల్ గ్రామం భీంగల్ మండలం.
2) శనివారం రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కెఆర్ నాగరాజు ఐపిఎస్ గారు ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశం మరియు వారి సిబ్బంది భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రైస్ మిల్ గోదాం యందు , చెంగల్ గ్రామంలో నమ్మదగిన సమాచారం మేరకు దాడిచేయగా అక్కడ పిడిఎస్ రైస్ డంపు ఉన్నట్టు పట్టుబడింది 100 పిడిఎస్ రైస్ బ్యాగులను (75 క్వింటాలు విలువ దాదాపు రూ" 2,10 000/-) భీంగల్ పోలీస్ స్టేషన్ నందు అప్పగించడం
*పారిపోయిన నిందితుని వివరాలు*
1) పేరు, పొద్దుటూరి నరసింహారెడ్డి తండ్రి పేరు భూమి రెడ్డి 52 , వృత్తి రైస్ మిల్ ఓనరు, స్వస్థలము: చెంగల్ గ్రామం భీంగల్ మండలం.
*కె. ఆర్. నాగరాజు,IPS.,*
*కమిషనర్ ఆఫ్ పోలీసు*
*నిజామాబాద్*
నేటి నిఘా న్యూస్ మీడియా సమావేశం లో తెలిపారు.
Comments
Post a Comment