"భూ బాధితులు దరఖాస్తు పరిష్క పరిష్కరించాలని విన్నపం"
"భూ బాధితులు దరఖాస్తులు పరిష్కరించాలని విన్నపం"
నేటి నిఘా న్యూస్ :
న్యూస్లైన్ ప్రతినిధి . నేటి నిఘా న్యూస్
నిజామాబాద్ జిల్లాలోని ప్రజావాణిలోని ఫిర్యాదులు కోసం అనేక మండలాలు గ్రామాల నుంచి వస్తున్న బాధితులకు దరఖాస్తులు పరిష్కారం చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఫిర్యాదులు ఎన్నిసార్లు ఇచ్చిన పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో భూ బాధితులు దరఖాస్తు చేసుకున్న నెలలు గడిచిన తర్వాత కూడా ఏటువంటి పరిష్కారం కావడం లేదని జిల్లా అధికారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులను పట్టించుకోని ఇకనైనా పరిష్కారం చేస్తారని బాధితులు వాపోతున్నారు.
"ఫిర్యాదుల పరిష్కారం ఎప్పుడు"?
జిల్లా నిజామాబాద్ నందిపేట మండలం అన్నారం గ్రామం లోని
మగ్లారం సాయికుమార్ తండ్రి పేరు నర్సయ్య
అన్నారం గ్రామపంచాయతీకి చెందిన యువకుడు ఇల్లు పర్మిషన్ కొరకై ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరిగి పట్టించుకోని అధికారులపై ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడమైనది అన్నారం గ్రామానికి చెందిన అధికార పార్టీ కి చెందిన కొంతమంది నాయకులు సాయికుమార్ కు చెందిన భూమిపై ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు నిజామాబాద్ జిల్లా ప్రజావాణిలోని , మూడుసార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని అయినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పార్టీ శ్రేణులతో మండల అధికారులు కలిసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
అన్నారం గ్రామానికి చెందిన ఎస్సారెస్పీ (SRSP)File No:A1/2166/1993 నాటి భూ ముంపు బాధితుల ప్లాట్ లోని తనకు చెందిన (602)నంబర్లోని తన భూమిపై కొంతమంది ఆజామాసి చేస్తున్నారని బాధితుడు మీడియాకు తెలిపారు.
నందిపేట మండలానికి చెందిన మండల అధికారులను సైతం ఆశ్రయించిన గాని ఫలితం లేదు.ఈ భూమిపై ఎటువంటి వివరాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని బాధితుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన ఎటువంటి వివరాలు ఇవ్వకుండా సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై మొదటి అప్పీల్ చేయడం జరిగింది. గ్రామాల్లోని ఇండ్ల అనుమతి కొరకు ప్రభుత్వ అధికారులను ఆశ్రయిస్తే అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని బాధితులకు ఇండ్లు లేకపోవడంతో కిరాయి ఇళ్లలో గడుపుతున్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకపోగా సొంత స్థలంలో ఇల్లు నిర్మించడానికి అనుమతి ఇవ్వకపోవడం విడ్డూరం,ఎస్సీ భూభాదితులకు కేటాయించిన భూములను సైతం వదిలిపెట్టకుండా కొంతమంది అధికార పార్టీ నాయకులు కబ్జా చేయాలని కుయుక్తులు చేస్తున్నారని బాధితుడు మీడియాకు తెలిపారు.
ఇకనైనా అధికారులు స్పందించి
Comments
Post a Comment