వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన: సీఎం రేవంత్ రెడ్డి.*నేటి నిఘా న్యూస్:
*వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన: సీఎం రేవంత్ రెడ్డి.*
నేటి నిఘా న్యూస్:
ములుగు జిల్లా ఫిబ్రవరి 24: మేడారంలో సమ్మక్క సారలమ్మలనుశుక్రవారం ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి దర్శించుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఘన స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం. వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని మొక్కుగా చెల్లించుకు న్నారు
రేవంత్ రెడ్డి. అనంతరం. అమ్మవార్ల గద్దెల దగ్గరికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని మొక్కుకున్నట్టు రేవంత రెడ్డి తెలిపారు..
Comments
Post a Comment